రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. బీబీ, త్రిపుల్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 తరహాలోనే టీఆర్ఎస్ కూడా పాన్ ఇండియాలో �
తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ వరకు విస్తరించి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించాలని..
Julakanti |దేశభక్తి ముసుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్సేల్గా అమ్మేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
మీనలగ్నంలో ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. విశేష సంఖ్యలో భక్తజనం హాజరై స్వామివారిని కనులారా తిలకించి పులకించిపోయారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
Minister Errabelli | దేశానికే ఆదర్శంగా ముఖరా (కే) గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామ మోడల్ ను అనుసరిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో.. ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను...