Corona cases | దేశంలో కొత్తగా 3615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,79,088కి చేరాయి. ఇందులో 4,40,09,525మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా 5,28,584 మంది మరణించారు.
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్కు సంబంధించిన టికెట్లపై తప్పుడు
CM Jagan | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ సీఎం జగన్ (CM Jagan) దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు
justice Surepalli Nanda | యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు.
Mahesh babu | తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్నది. హీరో మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్స్టార్ కృష్ణ సతీమణి శ్రీమతి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున 4
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఐదేండ్లపాటు
వ్యవసాయ పాలసీ సమగ్రంగా అమలు చేయగలిగే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రష్యాలో ఒక విధానం ఉంది. దేశ జనాభా ఎంత? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆ దేశంలో ప్రతి పంటకు అగ్రిమెంట్ ఉంటుంది. ధర కూడా ముం�
దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పా
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు భేష్ అని, ఇక్కడ వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉన్నదని ఫిస్కర్ సీఈవో హెన్రిక్ ఫిస్కర్ కొనియాడారు. అమెరికాకు చెందిన ఈ విద్యుత్తు ఆధారిత వాహన తయారీ సంస్థ.. �
మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మతపిచ్చిగాళ్ల పాలనలో దేశం నాశనమైందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయక�
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జో రందుకొన్నాయి. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గట్టుప్పల్ ఎంపీటీసీ సభ్యురాలు అవ్వారు గీతాశ్రీనివాస్ మం�
దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తరహా రైతు సంక్షేమ, వ్యవసాయ విధానాలు ఎంతో అవసరమని పలు రాష్ర్టాల రైతులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతోనే వ్యవసాయరంగానికి �