Kerala High Court | కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)కి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5.20కోట్లు చెల్లించాలని పీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆస్తులకు నష్టం
Minister Niranjan Reddy | : తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థను పటిష్టం చేశాం. ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు అప్పగించిన తర్వాత అవి బలపడ్డాయి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
దసరా పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికుల రద్దీని...
MLA Sanjay |రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.
Minister Harish Rao | ఐదేళ్లలో 73శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో
Road accident| తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి (77) రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రు. బ్రహ్మోత్సవాల కవరేజ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా
TS Weather Report | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి రేపటి వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్
గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న గుట్కాతో పాటు ఇంపోర్టెడ్ సిగరెట్లను నెల్లూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.46 లక్షల వరకు ఉంటుందని...
MLA Ala | దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఓ వినూత్నన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 న పుట్టిన తన రోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారికి ఓ సూచన చేశారు.
Minister Indrakaran Reddy | అటవీ శాఖలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడాన్ని నిరసిస్తూ అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ రిలీ నిరాహార దీక్షలు చేపట్టింది. పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించారని,..