Corona cases | దేశంలో కొత్తగా 4272 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,83,360కు చేరాయి. ఇందులో 4,40,13,999 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,611 మంది
PFI | పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర
Udhampur | జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో (Udhampur) అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు
Iraq | ఇరాక్లోని కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడ్డారు. దీంతో 13 మంది మరణించగా, 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉందని అధికారులు
Suryapet | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో వాన దంచికొట్టింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉన్నది.
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను
ఎనిమిదేండ్ల వయస్సున్న తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ �
స్త్రీనిధి సంస్థ ఈ సంవత్సరం 20 వేల నాటు కోళ్ల పెంపకం యూనిట్లకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి �
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది
గాంధీ దవాఖాన ముందు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2న ఆవిష్కరిస్తారని, గాంధీ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని రాష�
IND vs SA | సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టును భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగిం
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటింగ్ అత్యంత నిదానంగా సాగుతోంది. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు తడబడుతున్నారు.