విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం పట్ల అనంతపురం జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.
Dehi CM Kejriwal | గుజరాత్కు చెందిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన నివాసానికి
Minister Niranjan Reddy | భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. నిబంధనలకు లోబడి అర్హులైన నిర్వాసితులందరికి అందరికి పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ముప్పాళ్లపాడు మహిళా రైతులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. పవర్ గ్రిడ్ సంస్థకు ఇచ్చిన భూములకు పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చందర్లపాడు-నందిగామ రోడ్డుపై...
Minister Niranjan Reddy | వనపర్తి మండలం రాజాపేట పెద్దతండాకు చెందిన రాజాపేట సింగిల్ విండో కాంగ్రెస్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ టీఆర్ఎస్లో చేరారు.
EAMCET-2022 | ఈ నెల 28న జరగాల్సిన రెండో విడుత ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదాపడింది. వాయిదా పడిన కౌన్సెలింగ్ను వచ్చే నెల (అక్టోబర్) 11 నుంచి నిర్వహించనున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్
తనదైన మార్క్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కి ఇటీవల లైగర్తో భారీ డిజాస్టర్ ఎదురైంది. ఈ మధ్య కాలంలో పూరీ నుంచి కొత్త సినిమా ప్రకటన ఉంటుంద�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు...
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీచ బలహీన పవనాల మధ్య వరుసగా నాలుగో రోజు నష్టాలు తప్పలేదు. ఇవాళ ఉదయం మార్కెట్ మొదలైన నుంచి నష్టాల్లోనే