Minister Harish Rao |సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు...
అమరావతి రైతుల మహా పాదయాత్ర 15వ రోజుకు చేరుకున్నది. ఇవాల ఏలూరు జిల్లాలో మహా పాదయాత్ర కొనసాగుతున్నది. దారిపొడవునా ట్రాక్టర్లపై నుంచి రైతులపై పూలవర్షం కురిపించారు.
అక్టోబరు 15 నుంచి యూకే, యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ కల్యాణాలు అక్టోబర్ 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Shadnagar | షాద్నగర్ (Shadnagar) మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. మున్సిపాలిటీలోని సోలిపూర్లో ఉన్న ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు
Minister KTR | విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ
Sharan navaratri | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయాల్లో
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది బాధితులు కోలుకున్నారు.
Mukul Rohatgi | భారత తదుపరి అటార్జీ జనరల్ (AGI) ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ఏజీ పదవిని చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi)
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్లో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) నేతృత్వంలో పార్టీ
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్
Kullu | హిమాచల్ప్రదేశ్లోని కులులో (Kullu) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది.
Brahmotsavalu | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు