మునుగోడులో గులాబీ హోరందుకున్నది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు �
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�
తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 11 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల, వ
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన 7.695 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు కస్టమ్స్
Neighbour Dog | పక్కింటి కుక్క ఒంటరిగా ఉందని ఆ బుడ్డోడికి ఎలా తెలిసిందో? బుడిబుడి నడకలతో తోటలోకి వచ్చేశాడు. కానీ వాళ్లిద్దరి మధ్య ఫెన్సింగ్ అడ్డుగానే ఉంది. అది దాటి వెళ్లలేడు కదా. అందుకే అక్కడే ఉన్న బంతి తీసి ఫెన్స�
Korean Woman | వేలాది వసంతాల చరిత్ర కలిగిన భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలో ఎంతో ప్రత్యేకత ఉంది. దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా భారత సంస్కృతిని ప్రేమించే వాళ్లు కోకొల్లలు.
ODI World Cup | వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని మాజీ లెజెండ్, ప్రస్తుతం సఫారీలతో వన్డే సిరీస్లో భారత జట్టు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.
Electric Poles | రోడ్డుపై వాహనాలు డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర వాహనదారులు ఎలా వస్తున్నారో కూడా గమనిస్తూ ఉండాలి. అదే ఈ రోడ్డుపై వెళ్తుంటే మాత్రం ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయో
Hyderabad Couple | ఆ జంటకు పెళ్లయి ఆరేళ్లయింది. ఎన్ని రకాల మందులు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు మాత్రం పుట్టలేదు. దానికితోడు శారీరకంగా కలిసిన ప్రతిసారీ ఆ భార్యకు ఒళ్లంతా దురదలు, దద్దుర్లు, జ్వరం, దగ్గు �
IND vs PAK | మహిళల ఆసియాకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టులో కెప్టెన్ బిస్మా మరూఫ్ (32), నిదా దార్ (56 నాటౌట్) రాణించారు.