IND vs PAK | మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచకప్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ ఆడతాడా? లేదా? అని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.
Cancer Awareness| ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Chandrayaan-2 | మన చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్-2లో ఉన్న క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్టోమీటర్) ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్లు
Nashik Accident | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. యవాత్మల్ నుంచి ముంబై వస్తున్న ఒక బస్సు, నాసిక్ నుంచి పూణే వెళ్తున్న ట్రక్కును
Accident | హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ప్రాంతంలో శనివారం నాడు తెల్లవారు జామున ఒక కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు కారు నడుపడంతో అదుపుతప్పిన వాహనం..
Fire Accident | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారని,
Pakistan | ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్లోకి తరలిస్తున్న భారీ హెరాయిన్ షిప్మెంట్ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ను భారత్, శ్రీలంకలో అమ్మడానికి ఒక ఇరానియన్ బోటులో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది
Horoscope | కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బందు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు �
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్లో ఆయనకు బీ ఫాంను, ఎన్నికల ఖర్చు
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉ�
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణం విషయంలో చెన్నై ఎన్జీటీ బెంచ్ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అనుమతులూ సాధించి, నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిన సమయంలో మళ్లీ మ�
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�