Minister Yerrabelli| మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని
Umer Ahmed Ilyasi | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ను జాతిపితతో పోల్చిన ఆల్ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసీకి కేంద్ర ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది.
15 kg gold seized | మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు 24 గంటల్లో వేర్వేరు కేసుల్లో రూ.7.87కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.22లక్షల విలువైన విదేశీ
World sight day | కండ్లు మన ముఖానికి ఆభరణాలు. కళ్లు ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉంటామో... మనమూ అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే అవగాహన కోసమే ఈ కథనం..
Tamil Nadu | తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని
Minister Talasani |ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
un general assembly | నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి 143 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా ఐదుగురు
Traffic jam | సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై
monkeypox | ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పంచవ్యాప్తంగా కేసులు 70వేల మార్క్ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొ�
Heavy Rains|ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
road accident | పొరుగుదేశం పాకిస్థాన్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సుకు మంటలు అంటుకొని 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా వరద బాధితులని, దక్షిణ పాక్లోని
Sriram Sagar | శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువనుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 66,340 క్యూసెక్కుల వరద