Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. మూడు రోజుల తర్వాత బుధవారం లాభాలతో ముగియగా.. ఇవాళ మళ్లీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 మంది వైరస్బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. ఇందులో 4,40,65,963 మంది బాధితులు
Allu Arjun | ప్రస్తుతం ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవానే కనిపిస్తుంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్ పేరు మార్మోగిపోతుంది. అవార్డు ఫంక్షన్ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుం
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
Earthquake | ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో (Utnoor) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో మండల కేంద్రంలో భూకంపం వచ్చింది. అంతా నిద్రలో ఉన్న సమయంలో
North Korea | అంతర్జాతీయ ఆంక్షలు, హెచ్చరికలను లెక్కచేయకుండా ఉత్తరకొరియా (North Korea) తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉన్నది. ఈ నెల 4న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కిమ్ సర్కార్
SpiceJet | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి.
Heavy rain | రాజధాని హైదరాబాద్లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోతగా వానపడింది. దీంతో ప్రాంతాల్లో కాలనీలు నీటమున�
రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష రాష్ర్టాల విషయం. హిందీని బలవంతంగా రుద్దడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటం బ్రిటిష
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి 126 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు
రాష్ట్రంలో వీఆర్ఏలు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం సమస్యలను తప్పక పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడి�