MIG crash |గోవా తీరంలో నేవీకి చెందిన శిక్షణ విమానమొకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణకు బోర్డ్ ఆఫ్ ఎంక్వ�
Banjara Hills | మునుగోడు ఉపఎన్నిక వేళ రాజధాని హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. నగరంలోని బంజారాహిల్స్లో అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం
పెళ్లైన 4 నెలలకే కవల పిల్లకు పేరెంట్స్ అయ్యారు నయనతార, విగ్నేష్ దంపతులు. వీళ్ళు చాలా రోజులుగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇలా సరోగసి పద్ధతిలో అమ్మానాన్న అవుతారని ఎవరు ఊహించలేదు.
Chirumarthi Lingaiah | మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని గడపగడపకూ తిరుగుతూ పార్టీ
Assam flood | అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Minister KTR | భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య
Gutta Sukender reddy | బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని
KTR | నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు... నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ�
Corona cases | దేశంలో కొత్తగా 2139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కోలుకున్నారు.
Pakistan | చరిత్రలో ఎన్నడూ లేనంతంగా వరదలతో అల్లాడిన పాక్.. ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల వల్ల వ్యాధులు సోకకుండా ఉండేందుకు
Bullet bike | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తల్లి తనకు కొత్త బుల్లెట్ బైకు (Bullet bike), ఫోను కొనివ్వడంలేదన్న క్షణికావేశంలో
బాధితుల పక్షాన నిలుస్తూ సత్వర న్యాయం అందేలా తెలంగాణ సమాచార కమిషన్ కృషి చేస్తున్నది. దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 17 ఏండ్లు పూర్తయింది. తొలిసారి 2017 సెప్టెంబర్ 25న ప్రధాన కమిషనర్గా రాజా సదారాం