Defense Expo-2022 | దేశీయ ఆయుధసంపత్తిపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్పాండే విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ గాంధీనగర్లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో-2022లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంత�
AICC Chief Kharge | అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన రెండో దళిత నాయకుడిగా ఖర్గే నిలిచారు. 1998 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచి 20 ఏండ్లకు పైగా అధ్యక�
Minister Talasani srinivas yadav | దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్కు ముందే
Mallikarjuna Kharge | కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.
Atrocities in UP |ఉత్తరప్రదేశ్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ కరువైందన్న దానికి తాజా ఘటనలు నిలుస్తున్నాయి. ఘజియాబాద్లో యువతిపై సామూహిక లైంగికదాడి జరగ్గా.. ఆజంగఢ్లో బాలికను రేప్ చేసి చం�
Liver Life | మన శరీరంలో అద్భుత పనితీరు కనబరిచే కాలేయం.. మరొకరికి ప్రాణం పోస్తుంది. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కాలేయం ముక్కను మరొకరిలో అమర్చవచ్చు. మానవ కాలేయం 100 ఏండ్ల వరకు పనిచేస్తుందని అమెరికాకు చెందిన పరిశోధకుల�
Minister Gangula Kamalaker | నాలుగేండ్లుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా రాజగోపాల్ రెడ్డి గ్రామాలకు
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలుడి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంద�
Health tips | ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉంటున్నందున పరిగడుపున మనం తీసుకునే ఆహారాలు కడుపుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా కొన్ని ఆహారాలను ఉదయాన్నే తీసుకోకుండా దూరం..
Tirumala|తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Minister Harish rao | మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు.