Madhya Pradesh | ‘‘మా అమ్మ నన్ను కొట్టింది, నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి’’ అంటూ.. మూడేళ్ల బుడతడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్�
Nurse Beats Men | ఆసుపత్రిలో నెలకొన్ని పరిస్థితులను వీడియో తీసిన ఇద్దరు యువకులను ఓ నర్సు కర్రతో తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�
Kashmir | కశ్మీర్ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు?.. అదేంటి కశ్మీర్ ప్రత్యేక దేశం అంటున్నారేంటి అనుకుంటున్నా? అవును ఈ ప్రశ్న బీహార్లో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో
Corona cases | దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు.
Al Qaeda | అసోంలో మరో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. అల్ఖైదాతో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) సభ్యులుగా గుర్తించారు. అల్ఖైదాతో సంబంధమున్న
Peddavagu | కుమ్రం భీమ్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్నగర్ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై (Peddavagu) ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో
jurala project | జూరాల ప్రాజెక్టుకు (Jurala project) భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేశారు
MLA Vinay Kumar Singh | ఆయనో ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి వచ్చాడు. మ్యాచ్ ఆరంభమయ్యాయని చెప్పడానికి సంకేతంగా మైదానంలో ఓ పటాకీ కాల్చారు
Congress | కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరో నేడు తేలనుంది. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం పోలింగ్ జరిగిన
Rains | బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా ఈ నెల 22 నాటికి వాయుగుండంగా బలపడి తుఫాన్గా
జీవశాస్ర్తాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
చండూరు మండలంలోని కస్తాల ఒకప్పుడు పచ్చగుండేది. పచ్చని చేలకు నీళ్లు తాపిన చెరువు ఎండిపోయింది. ఎండిన చెరువులో చేపపిల్లల్లా.. కరు వు కాలంలో చేపలుపట్టే ముదిరాజ్లు అల్లాడిపోయారు. కుల వృత్తిని మాని వ్యవసాయ పన�