explosion in firecracker factory | ఓ పటాకుల గోదాములో పేలుడు జరగ్గా.. ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరెనాలో చోటు చేసుకున్నది. పేలుడు తీవ్రతతో భవనం కుప్పకూలింది. శిథిలాల కింద మరి
Mayawathi | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియామకమైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. గడ్డుకాలంలో దళితులను
Pranayama benefits | శరీరంలో శక్తిని విస్తరింపజేసేదే ప్రాణాయామం. శ్వాస సక్రమ పద్ధతిలో తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ప్రాణాయామం నిత్యం క్రమం తప్పకుండా చేయడం అలవర్చుకుంటే ఫిట్నెస్ బ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ బస్టాండ్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడి�
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
Cancer treatment | శరీరంలోని కణాలను నాశనం చేసే సిగ్నలింగ్ పాత్వే వ్యవస్థను సరిచేయడం ద్వారా చర్మ, మెదడు క్యాన్సర్లకు చికిత్స అందించడం సులువవుతుందని ఒక పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనా పత్రం నేచర్ స్ట్రక్చరల్ అండ్�
Munugode campaign| నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా రాజగోపాల్ రెడ్డిచేసినట్లు అబద్ధం ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
Diwali 2022 | దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్�
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 10 గంటల్లో దర్శనం సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Minister KTR | బీజేపీ అంటేనే జుమ్లాలు, అబద్ధాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని చెప్పారు. మర్రిగూడకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని
TTD News | తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఉద్యానవనాలకు పునర్వైభవం తీసుకురావాలని టీటీడీ అధికారులకు తిరుమల ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. నారాయణగిరిలో రెండు నెలల్లో ఉద్�
Madhya Pradesh | యువత పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు, చేతి రుమాలు ఇలా.. స్టైల్గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు కళాశాలకు వెళ్లేటప్పుడు తోటి విద్యార్థులతో సమానంగా ఉండాలనుకుంటా�
Minister Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.