పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
పర్యావరణ అనుకూల హరిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యం మరో ఘనత సాధించింది. 2022-25 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' గుర్త�
బడుగు బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ స�
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్ర�
మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసిన రూ.59.95 కోట్లు చట్టప్రకారమే చేశామని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన వ�
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Liz Truss | బ్రిటన్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అనూహ్యంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 44 రోజుల పాటు మాత్రమే లిజ్ ట్రస్ ప్రధాని పదవిలో
Student felldown | మీరట్లోని వైద్య కళాశాల భవనం పై నుంచి దూకి ఓ డెంటల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నది. స్నేహితురాలితో గొడవ పడి దూకిందని కాలేజీ �
Liz Truss resign | బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఈ పదవిలో ఆమె కేవలం 45 రోజులే ఉన్నారు. తన ఆర్థిక కార్యక్రమాలు బ్రిటన్ మార్కెట్లను అతలాకుతలం చేశాయని వచ్చిన ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తు�
Gold seized|ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు రూ. 6.7 కోట్ల విలువగల బంగారాన్ని, నాలుగు కోట్ల నగదును పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది.
Minister Srinivas goud| తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష కనబరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
BJP Mass resignation | అసెంబ్లీ ఎన్నికలకు ముందే హిమాచల్ ప్రదేశ్ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ధర్మశాల టికెట్ను ఫిరాయింపు నేత రాకేశ్ చౌదరికి ఇవ్వడాన్ని నిరసిస్తూ పలు మండల శాఖల నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చ�