Postcard| మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ ప్రధానిమోదీకి పోస్ట్ కార్డు రాశారు.
Amitabh congrats Rishi | బ్రిటన్ ప్రధానిగా భారత మూలాలున్న రిషి సునక్ ఎంపికవడం పట్ల ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి. అయితే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Actress Poorna | మలయాళ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం �
Ravi on Kohli | టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై కోహ్లీ ఆడిన మ్యాచ్పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రీ కామెంట్లు చేశారు. ఒక్క మ్యాచ్తో అందరి నోర్లు మూయించాడని భావోద్వేగతంతో చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని
Saint Death | కర్ణాటకలో మరో సాధువు మృతి కలకలం రేపింది. రెండు నెలల క్రితం బెల్గాంలో ఓ సాధువు అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. ప్రస్తుతం రామనగరలోని మఠంలో బసవలింగ స్వామి తన గదిలో శవమై కనిపించాడు.
Bhupesh Baghel | ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. అదేంటి? ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తినడమేంటి.. అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. ఆచారంలో భాగంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు.
Mahesh Babu | సూపర్స్టార్ మహేశ్బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున�
Cyclone alert | సిత్రాంగ్ తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాలు వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వరదల కారణంగా నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Bone disease | ఎముకలు ఆరోగ్యంగా ఉంటే మనమూ ఆరోగ్యంగా ఉంటాం. అందుకని శరీరంలోని అన్ని ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఎముకల సాంద్రత పెంచుకునేందుకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Pooja Hegde | కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న చిత్రం
కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్
కిరగందూర�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు
వెయ్యిలోపే నమోదయ్యాయి. నిన్న 63,786 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 862 కొత్త కేసులు వెలుగు చూసినట్లు
కేంద్ర వైద్య ఆరోగ