చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికాస సమితి ప్రధానకార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్త�
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో ఇటీవల శిథిలమైన మహంకాళి గుడి పునర్నిర్మాణానికి స్థానికులు పరిశీలించినప్పుడు ఓ మూలన దేవతావిగ్రహం కొత్తగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృం�
జాతీయ ఉత్తమ గ్రామం మరియపురం మరో అద్భుతం సృష్టించింది. ప్రభుత్వాలు నిధులిస్తేనే అభివృద్ధి చేయడం కాదు, స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకుసాగుతున్నారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మర�
CJI UU Lalit | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆదివారం పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (WBNUJS) 14వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లా గ్రాడ్యుయేట్లనుద�
Supreme Court | దీపావళి సెలవులను అనంతరం సోమవారం సుప్రీంకోర్టు వివాదాస్పద పౌరసత్వ (సవరణ)చట్టం (CAA)సహా దాదాపు 240 పిటిషన్లను విచారించనున్నది. ఇందులో చాలా వరకు ప్రజా
Vairal Video | నిప్పుతో చెలగాటం ఆడొద్దని పెద్దలు పదేపదే చెప్పే మాట. కొందరు ఇవేవీ పట్టించుకోకుండా ఆటలాడుతుంటారు. పలు సందర్భాల్లో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డా.. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ
Letter to Modi | కర్ణాటకకు చెందిన ఓ కాంట్రాక్టర్ రాష్ట్రంలోని అవినీతిపై విసిగిపోయాడు. తనకు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీ సహా పలువురు పెద్దలకు లేఖ రాశాడు. బిల్లులు పాస్ చేసేందుకు 40 శాతం కమిషన్ ఇవ్వ�
దేశంలో కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ అన్నారు.
Swine fever | కేరళలో పందుల్లో స్వైన్ వైరస్ను గుర్తించారు. ఈ వైరస్కు గురై 19 చనిపోగా.. అధికారులు 48 పందులను చంపేశారు. పంది మాంసం అమ్మకాలను నిలిపివేశారు. ఈ వైరస్ ఒక జంతువు నుంచి మరో జంతువుకు వ్యాపిస్తుంది. మనుషుల్ల�