PM Modi | ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు గాను ప్రధాని మోదీపై కార్మిలోకం భగ్గుమంటున్నది.
Diabetes and Menopause | మెనోపాజ్-మధుమేహానికి సంబంధమున్నదని పరిశోధకులు ఏనాడో చెప్పారు. ముందే పీరియడ్స్ ఆగిపోతే డయాబెటిస్ వస్తుందని తేల్చగా.. డయాబెటిస్ ఉన్నవారిలో ముందస్తు మెనోపాజ్ కనిపిస్తుందని ఇప్పుడు గుర్తించ
CPI Narayana | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని వెంటనే రీకాల్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాదర్బార్ పెట్టేహక్కు
Srinivasa kalyanam | ఒంగోలు నగరంలో శ్రీనివాసుడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే బాలినేని దాతగా చేపట్టిన ఈ కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లావ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. శ్రీనివాస కల్యాణానికి టీటీడీ వి
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,016 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,4
TTD News | తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 20 నుంచి 8 రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తులకు ద�
Fire in Maldives | మాల్దీవ్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్దీవియన్ రాజధాని మేల్లోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారత�
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆయనతో ప్రమాణం చేయించారు.
Rajendra nagar | రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కాటేదాన్లోని ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్ చేస్త�
Poaching case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను రెండు రోజుల
Maoists | ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని