Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
RFCL | రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో (RFCL) మరోసారి ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా ప్లాంట్లో వాయువులు లీకవడంతో అధికారులు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.
NIA | కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్బ్లేయిర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా నమోదయిందని
Jammu | జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నర్వాల్లోని జాతీయ రహదారిపై
Horoscope | విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
IPL Mini Auction | వచ్చే నెల 23 న ఐపీఎల్ మినీ వేలం జరుగనున్నది. ఈ వేలంను కేరళలోని కొచ్చిలో జరుపనున్నారు. మొత్తం 10 జట్లు ఈసారి వేలంలో పాల్గొంటున్నాయి. రిటైన్ చేసే ఆటగాళ్ల జాబితాను ఈనెల 15 లోగా విడుదల చేయాల్సి ఉంటుంది.
Fire broke | అలీగఢ్ బైపాస్లో పెద్ద ప్రమాదం తప్పింది. హైటెన్షన్ విద్యుత్ లైన్లు తెగి బస్సు పడిన ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. బస్సులో ప్రయాణిస్తున్న వీర�
Health Tips | కొన్ని ఆహారాలను పగటి వేళ తీసుకోవడం ఉత్తమం కాగా, మరికొన్నింటిని రాత్రి సమయంలోనే తినడం చాలా మంచిది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే.. అన్నం, పెరుగు, మాంసం వంటివి రాత్రి వేళ తినకుండా చేసుకోవాలి.