రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించి�
తెలంగాణ ప్రజలు తెలివైనవారు. ఉద్యమ సమయంలో అన్నిరకాల కుట్రలను ఎదుర్కొన్న అనుభవం.. ఈ గడ్డ ప్రజలను ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండేలా చేసింది. గద్దెలను కూల్చే గద్దలు కాచుకొని కూర్చుంటాయని, ప్రజాప్రభుత్వాలను ప
srisailam temple | భక్తుల నుంచి అధిక రుసుం వసూలు చేసినా, దళారులకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న హెచ్చరించారు. పలువురు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి
Explosion fireworks factory | పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్ర గాయాలకు
actor nani | గతంతో పోలిస్తే యాదగిరిగుట్ట ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని
Jitendra Narain arrested | చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న జితేంద్ర నరైన్.. కొందరితో కలిసి ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేనిసట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన పోలీసులు అయనను అరెస్ట్ చేశారు
Fake NGO @ Kashmir | కశ్మీర్లో ఓ నకిలీ ఎన్జీఓను ఆర్మీ గుర్తించింది. తీవ్రవాదులకు నిధులను అందజేస్తున్నట్లు కుప్వారా పోలీసులు ఆర్మీతో కలిసి చేపట్టిన ఆపరేషన్లో తేలింది. ఆరుగురిని అరెస్ట్ చేసి భారీగా ఆయుధాలు స్వాధ�
Mamata Banerjee | జాతీయ దర్యాప్తు సంస్థపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన అభియోగాలు మోపారు. వీఐపీ కార్లు ఆయుధాలను రవాణా చేస్తున్నాయన్న ఆమె.. బెంగాల్లో ఉద్రిక్తతలకు ఎన్ఐఏ కారణమవుతున్నదని ఆరోపి�
Militants overran | పాకిస్తాన్ దక్షిణ వజీరిస్తాన్లోని ఓ పోలీస్ స్టేషన్పై మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. వీరి దాడిలో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వ్యానును ధ్వంసం చేసి అందులోని ఆయుధాలన
Gujarat BJP | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 84 మందికి బీజేపీ టికెట్లు నిరాకరించింది. వీరిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. సీనియర్లు ఐదుగురు పోటీ చేయమని అధిష్ఠానానికి చెప్పారు. కాంగ్రెస్ నుంచి వచ్చే వారికి పెద్ద పీట వ
Minister Eshwar | అన్నివర్గాలకు న్యాయం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండలం ముక్కట్రావ్పేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి