Errabelli Dayakar Rao | రైతులు పండించిన ఆఖరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరి�
Karthi | తమిళ హీరో కార్తి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన ‘విరుమన్’, ‘PS-1’, ‘సర్దార్’ మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ మూడు బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి. అదే జోష్తో ‘జపాన్’ అనే చిత్రం ప్రకట
Nizamabad | నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్ పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Anand Mahindram | హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల సిబ్బంది.. వేల అడుగుల ఎత్తులో ఉన్న పోలింగ్ బూత్ను చేరుకునేందుకు మంచులో అతి క�
Killed and Scatted | తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అనంతరం ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆ భాగాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసాడు. హంతకుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను అరెస్ట్ చేశార�
Artemis-1 launch | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగానికి నాసా పచ్చజెండా ఊపింది. ఎల్లుండి ఉదయం 11.34 గంటలకు జాబిల్లి దిశగా ఆర్టెమిస్-1 ప్రయాణించనున్నది. 2024, 2025 లో రెండు రాకెట్లు పంపేందుకు నాసా సిద
Elon Musk | తన కొడుకు జీనియస్ అని టెస్లా అధినేత, ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ అన్నారు. ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేసిన వ
paracetamol | గత నెల రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు రోజు
రోజుకు పెరుగుతున్నారు. ఓ జిల్లాలో ప్రతి ఇంట్లోని నలుగురు వ్యక్తుల్లో ఒకరు జ్వరపీడితులే. దీంతో
పారాసిటమాల్ మాత్రల
Airoplane | విమానం అండర్పాస్ కింద ఇరుక్కుపోవడం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఇది నిజమే. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమాని కొచ్చిలో ఓ పాత విమానాన్ని కొనుగోలు చేశారు
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు పెళ్లిపీటలెక్కనున్నారు. ప్రియుడు, తన కంటే మూడేళ్లు చిన్నవాడైన పీటర్ నీల్ని నవోమీ బైడెన్ వివాహం చేసుకోనున్నారు. వీరి వివాహం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివ
Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానిక�
AP news | ఆంధ్రప్రదేశ్ని మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ నెల 16 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో నవంబర్ 18 నుంచి
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 547 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. క�