Chennai Rains | తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ
TRS MLAs poaching case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ కొనసాగుతున్నది. చంచల్గూడలో జైలులో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లను పోలీసులు రెండో రోజు తమ
Covid-19 | గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 842 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల
సంఖ్య 4,46,64,810కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,752 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,21,538 మంది �
World Population | ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే
Encounter | జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. శుక్రవారం ఉదయం షోపియాన్లో
Nabeela Syed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించారు. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయిందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓ పక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తడిబట్టలతో ప్రమాణం �
దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రగిలిస్తూ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దేశ ప్రజల మధ్య కులమతాల చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను నిరసిస్తూ కోల్బెల్ట్ వ్యాప్తంగా కార్మికలోకం భగ్గుమన్నది. ఈ నెల 12న రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను ప్రారంభించేందుకు ఆయన రామగుండం వస్తున�
నీరు ఎక్కువ ఉన్న చోట వినియోగాన్ని తగ్గించుకొని, ఆ నీటిని తక్కువ ఉన్న చోటుకు పంపింగ్ చేసుకొనే ఆఫ్ సెట్ మాడల్ ఎంతో శ్రేయస్కరమని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్ అన్నారు