Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ.. మస్క్ తరచూ వా�
TTD News | వచ్చే ఏడాది జనవరి 2 న నిర్వహించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సమీక్షించారు. విశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచిం�
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్ర�
Minister Harish rao | సిద్దిపేటలోని కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచితంగా
Kamal Nath | ఆలయం ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్. గురువారం ఆయన 76వ పుట్టిన రోజు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్య�
Azam Khan |ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ చరి�
Skyroot | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన
Cold | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
TS EAMCET | ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో మొత్తం 9062 సీట్లు ఉండగా మొదటి విడుతలోనే 8,909 సీట్లు భర్తీ అయ్యాయి.
Horoscope | ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
మెడికల్ పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను వైద్యారోగ్య శాఖ ‘సీనియర్ రెసిడెంట్లు’గా నియమిస్తుంది. వీరు ఏడాది కాలంపాటు కేటాయించిన దవాఖానల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే బాండ్ ర
ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుత
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�