పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Rotomac Pen fraud | పెన్నుల తయారీ సంస్థ రోటోమాక్పై సీబీఐ నేరపూరిత కుట్ర, చీటింగ్ కేసు నమోదు చేసింది. బ్యాంకుల కన్సార్టియంకు ఈ సంస్థ పెద్ద మొత్తంలో బాకీ పడింది. సీబీఐకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో క�
Patrick Doyle @ Burger King | బర్గర్ కింగ్ మాతృసంస్థ రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్గా ప్యాట్రిక్ డోయల్ నియమితులయ్యారు. గతంలో ఆయన డోమినోస్ పిజ్జా సీఈఓగా సేవలందించారు.
Satyapal Malik Fire | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఫైరయ్యారు. రైతులను ఇంకా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీస మద్దతు ధర హామీని నిలుపుకోలేదని, రైతులపై కేసులు వెనక్కి తీసుకోలేదని వ�
Cheapest E-car | దేశంలో అతి చవక ఎలక్ట్రిక్ కారును పీఎంవీ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎన్నో ఫీచర్లతో ఆకట్టుకుంటున్నది. తొలి 10 మంది కస్టమర్లకు కేవలం రూ.4.79 లక్షలకే అందించేందుకు సంస్థ ముందుకొచ్చింది.
Drugs @ Gujarat | ఎన్నికల వేళ గుజరాత్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒకరిని అరెస్ట్ చేసిన సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.1.80 కోట్ల విలువైన మెఫోడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలుసార్లు డ్రగ్స్ �
: జగిత్యాలలోని మార్కెట్ కమిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సానుకూలంగా స్పందించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.