Viral Video | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేడుకలకు సంబంధించి కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. పాత పద్ధతులను పాటించేవారు చాలా అరదుగా కనిపిస్తున్నారు.
Vikram S Rocket | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్ కి చెం�
Minister Harish rao | ఫిజికల్ టెస్ట్కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని
Train | టికెట్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో టికెట్ చెకర్ ఓ సైనికుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి రైల్�
Road Accident | మహారాష్ట్రలోని ముంబయి-పుణె జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయాలపాలయ్యారు.
Kolkata | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రభుత్వ దవాఖానలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని ఎస్ఎస్కేఎం ప్రభుత్వ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఒకప్పుడు సర్కారు దవాఖానలో ప్రసవం అంటే పునర్జన్మే. తల్లీబిడ్డలో ఒక్కరే బతుకుతారనే భయమే కారణం. తెలంగాణ ప్రభుత్వం 8 ఏండ్లలోనే ప్రసవాల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. పంచతంత్ర వ్యూహంతో 2014లో 30 శాతంగా �
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడుభూముల సర్వేను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పోడు భూముల పట్టాలను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చ
తనను గెలిపించిన ప్రజలపై, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చ�
అధికారం సంపాదించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�