Malaria vaccine | ప్రపంచంలోనే తొలి పిల్లల మలేరియా వ్యాక్సిన్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం 2028 నాటికి వ్యాక్సిన్ ధరను సగానికి పైగా త�
Supreme Court | ఓ కేసులు నిందితుడికి బెయిల్ను మంజూరు చేసినప్పటికీ.. అతన్ని విడుదల చేయనందుకు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి రూ.5లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని పిటిషనర్ అఫ్తాబ్కు తాత్కాలికంగా పరిహారం�
Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్మడ్ ప్రాంతం ఈ ఎన్కౌంటర్ జరిగ
Saudi T20 League | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సౌదీకి షాక్ ఇచ్చాయి. ఆ దేశ టీ20 లీగ్ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. సౌదీ టీ20 లీగ్ను అడ్డుకునేందుకు రెండుదే�
Iran | ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తగ్గిన వేళ ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఎయిర్ స్పేస్ను తిరిగి తెరిచింది. ఇజ్రాయెల్తో 12 రోజుల ఉద్రిక్తల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Esha Gupta | క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో రిలేషన్పై బాలీవుడ్ నటి ఈషా గుప్తా క్లారిటీ ఇచ్చింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా
Revanth Reddy | మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో బలహీనమైన డిమాండ్ కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని
Manchu Vishnu | ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్లోని ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో బృందాలు తన�
IND vs ENG | ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. ఇక రెండో జట్టు కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోన్నట్లు తెలుస్తున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే ఆడిన ఈ టెస్టు�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది
Hanmanth Rao | హైటెక్ నగరంలో కో-లివింగ్ హాస్టళ్లతో అనర్థమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు అన్నారు. ఈ కో-లివింగ్ హాస్టల్స్ సంస్కృతిని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును ఆయన క�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా కొనసాగాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒకశాతం వరకు లాభపడ్డాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దాంతో పశ్చి