Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను నడిపించ�
Karnataka | కర్నాటక కాంగ్రెస్లో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని మారుస్తారని.. శివకుమార్కు సీఎంగా అవకాశం దగ్గబోతుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కర్నాటక
Chardham Yatra | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24గంటలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు స
PM Modi | భారత్ ట్రకోమా (Trachoma) రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయాన్ని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) గుర్తుచేశారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
Yash Dayal | ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RCB) ప్లేయర్ యష్ దయాల్పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘజియాబాద్ ఇందిరాపురం పోలీస్స్టేషన్ పరిధి�
మెదక్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోర్టు భవనంపై నుంచి కుటుంబం దూకింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయనను అరెస్టు చేయగా.. పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అనుమతి లేకుండా ప�
దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారాస్పూర్ 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్రావు తెలిపారు.
Share Market | భారత ఈక్విటీ మార్కెట్లో ఈ వారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIs) భారీగా పెట్టుబడులు పెట్టారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ప్రకారం.. జూన్ 23 నుంచి జూన్ 27 వారంలో విదేశీ పెట్టుబడిదా�
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పాశ్చాత్య దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇ
GVG Yugandhar | ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) చీఫ్ జీవీజీ యుగంధర్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భద్రత కల్పించారు. జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద
CJI BR Gavai | ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నాగ్పూర్లో రాజ్యాంగ ప్రవేశిక పార్క్ ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప�
Digital payments | ఆగస్టు 1వ తేదీ (August 1st) నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీస్ల (Post offices) లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) ను స్వీకరించనున్నారు.