Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
Share Market | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. జమ్మూ, పఠాన్కోఠ్ ఎయిర్బేస్లపై దాడికి విఫల ప్రయత్నాలను భారత్ విజయవంతంగా తిప
Omar Abdullah | జమ్మూలోని పలు ప్రాంతాలపై గురువారం పాక్ డ్రోన్దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జ�
BCCI | ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు కామెంట్రేటర్స్, బ్రాడ్కాస్టింగ్ స్టాఫ్ని వందే భారత్
Indian Army | ఈ నెల 8-9 మధ్య పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్లు, ఇతర ఆయుధాలతో చేసిన దాడులను సమర్థవంతంగా తొప్పికొట్టామని భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది.
India-Pakistan Tension | భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొనే ఈ రాష్ట్రం పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే పంజాబ్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
JD Vance | భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ వివాదం అమెరికాకు సంబంధించిన విషయం కాదన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్�
Jammu | జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ చొరబాటుకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భగ్నం చేసింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేప�
Salal Dam | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇవాళ మరింత ఉధృతమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో పాకిస్థాన్ రెండు రోజులుగా కవ్వింపు దాడులకు పాల్పడుతోంది.
Rawalpindi | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇవాళ మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పంజాబ్ (Punjab) సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ సైనికులు కవ్వింపులకు పాల్పడటంతో.. భారత్ ఎదు
Test Captain | రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో జరుగనున్న టెస్ట్ సిరీస్కు ముందే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్�
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై ప్రకటించాడు. రోహిత్ నిర�