KPCC president | కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్ ‘కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Kerala Pradesh Congress Committe)’ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సోమవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున
Murali Naik | సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం (Pakistan Army) జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్ ముదావత్ మురళీ నాయక్ (Mudavath Murali Naik) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrapradesh Govt) రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిం�
Virat Kohli | టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అంగీకరించలేదని తెలుస్తున్నది.
IND-PAK Ceasefire | భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్దిరోజులుగా కాల్పులు, మిస్సైల్ దాడులతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
Awami League | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి షాక్ తగిలింది. తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్పై నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద చర్యలు తీసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూ�
India-Pak Tensions | కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్లో పలుచోట్ల
Cosmos 482 | సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ 482 స్పేస్క్రాఫ్ట్ ఎట్టకేలకు భూమిపై పడిపోయింది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన కాస్మోస్ విఫలమై అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 సంవత్స
Shirdi Sai Baba Temple | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. బాబా ఆలయంలోకి పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకెళ్లడంపై నిషేధం వ
Weather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రా
Delhi Airport Advisory | అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ఆదివారం తెల్లవారు జామున 2.42
Ind vs Pak | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) జరిగినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య పెరుగుతూ వచ్చిన ఉద్రిక్తతలకు శనివారంతో తెరపడింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని భారత విదే�
Ishaq Dar | భారత సైన్యం (Indian army) తమపై దాడిచేస్తే ఎదురుదాడికి దిగుతామని ఇటీవల మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్థాన్ (Pakistan) ఇప్పుడు మాట మార్చింది.
Drone shot down | భారత్ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులపై కూడా పాక్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు.