ED | హెచ్ఎండీఏ పూర్వ ప్రణాళికాధికారి శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్తో పాటు చైతన్యనగర్ ప్రాంతాల్లోని శివ
ENG Vs IND Test | ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతున్నది. ఎడ్జ్బాస్ట్ టెస్టులో తొలిరోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శుభ్మ�
బడంగ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడ�
Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
Bombay High Court | పదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు చెప్పింది. ‘ఐ లవ్ యూ (I love you)’ అని చెప్పడం లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు కాదని కోర్టు పేర్కొంది.
Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా (VRS) చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వె�
DK Shivakumar | కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వార్తలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెక్�
ENG Vs IND Test | బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో అదరగొట్టిన క�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దేశీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాల మధ్య మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా మొదలయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 83,790.72 పాయింట్ల వద్ద మొదలైంది.
County Cricket | భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అదరకొడుతున్నారు. ఇషాన్ నాటింగ్హామ్షైర్ తరఫున, తిలక్ హాంప్షైర్ తరఫున ఆడుతున్నారు. తిలక్ మూడు ఇన్నింగ్స్లో కలిపి 176 ప
ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలకు సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి.
Vinesh Phogat | హర్యానాకు చెందిన మహిళా రెజ్లర్, జింద్ ఎమ్మల్యే వినేష్ ఫోగట్-సోమవీర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఇద్దరు ఆరోగ్యం�
Harish Rao | పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే.. సీఎం రేవంత్ �
Harish Rao | ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీయే�