MS Dhoni | కోల్కతా నైట్రైడర్స్ను సొంతమైదానంలోనే చెన్నై సూపర్కింగ్స్ రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టిక�
Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత
landmine Explode | ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
All Party Meeting | ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రా
Donald Trump | పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరిక�
Indian Railway | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత
KKR Vs CSK | కోల్కతా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 179 పరుగులు చేసింది. చెన్నై ముందు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.
Operation Sindoor | చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రభుత్వ యాజమాన్యంలో గ్లోబల్ టైమ్స్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో భారతదేశం-పాకిస్తాన్కు సంబంధించిన వార్తలను పబ్లిస్ చేసే ముందు.. చేసే ఫ్యాక్ట�
Gold Rates | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.1000 పెరిగి తులానికి రూ.1,00,750కి చేరింది.
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నది. టెస్టులకు రిటైర్మెంట్ పలికాడు. ఇటీవల కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్న హిట్మ్యాచ్ చివరకు టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్ప�
KKR Vs CSK | చెన్నై సూపర్కింగ్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. కోల్కతా కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో కోల్కతా ఒక మార
ప్రముఖ కార్ డీలరైన వీవీసీ మోటార్స్ ఓల్డ్ బోయిన్పల్లిలో నూతన మహీంద్రా షోరూమ్ను ప్రారంభించింది. దాదాపు 6,500స్క్వేర్ఫీట్ల అతి విశాలవంతమైన షోరూమ్ను, అలాగే ఎల్బీ నగర్లోని జిల్లెలగూడలో అతిపెద్ద సెర్వీ
Road accident | కారు (Car) ను టిప్పర్ (Tipper) ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పటియాలా (Patiala) సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్పోర్ట్లను మూసివేసింది. విమానాశ్రయాలన