ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవచ్చు. అంతేగాక, నైపుణ్యాలను సాధించుకోవడంతోపాటు ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు
కేంద్ర ఎన్నికల కమిషన్కూ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింద�
పిల్లలను దత్తత తీసుకోవాలనుకొనే తల్లిదండ్రుల కోసం త్వరలో హెల్ప్లైన్ను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ వెల్లడించారు. నవంబర్ను అంతర్జాతీయ దత్తత మా సంగా �
సీఎం కేసీఆర్ విజన్తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న కల్యాణ మహోత్సవం వచ్చ
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల
Ooyala Seva | శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు, షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహ
Jeddah | సౌదీ అరేబియాలోని జడ్డా నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జడ్డా నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగ�