Godavari Flood | ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీ వరద వస్తున్నది. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతున్నది. తాజాగా భద్రాచలం వద్ద నీటిమట్టం 40.5 అడుగులకు పెరిగింది. నీటిమట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరికన
Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుబోతున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఆయన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం �
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర ఈ నెల 29న మొదలవనున్నది. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్స్లో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను
క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మ
Grameena Bharat Band | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు.
BRS Manifesto | తెలంగాణ భవితకు భరోసా బీఆర్ఎస్ మేనిఫెస్టో అని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడే లో కొనుగోళ్ల అండతో కోలు
MP Santosh | అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన�
Supreme Court | ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగి, దానికి ఎలాంటి కారణాలు ఇవ్వని కేసుల విషయంలో న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలని, సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.
Hanuman Jayanti | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయంలో హన్మాన్ పెద్ద జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్త�
Uddhav Thackeray | పరువు నష్టం కేసులో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత రాహుల్ రమ�
BBC Documentary | బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల�