Kidnapping Case | నిజామాబాద్ జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యువకుడిని అపహరించిన కొద్దిగంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించ�
Manoj Bajpayee | బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాయ్పేయి ఇంట్లో విషాదం అలుముకున్నది. ఆయన తల్లి గీతాదేవి (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా గీతా దేవి అనారోగ్యంతో బాధపడుతుండగా.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని �
Obesity reasons | మనలో చాలా మందికి రాత్రి పూట ఆహారం తీసుకోవడం అంటే చాలా ఇష్టం. లేట్ లైట్గా ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని, మరీ ముఖ్యంగా శరీరం బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్న�
Swachh Survekshan Awards | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డుల�
MLC Kavitha | బాల గంగాధర తిలక్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీర్పేట పరిధిలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో
B Vinod Kumar | దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో బోయినపల్లి వి
CSIR | కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియామకమయ్యారు. సీఎస్ఆర్ఐ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించార�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో పాల్గొనాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 8 నుంచి 22 వరకు ద్విసప్తాహం వేడుకలను ఉమ�
Heavy Rain Lashes | హైదరాబాద్ జంటనగరాల పరిధిలో అర్ధరాత్రి తర్వాత వర్షం దంచికొట్టింది. చార్మినార్, బహదూర్పురా, ఫలక్నుమా, బార్కస్, చాంద్రయాణగుట్ట, సైదాబాద్, మలక్పేట, నారాయణగూడ, హిమయత్నగర్లో వర్షం కురిసింది. చ�
హైదరాబాద్ : బోనాల ఉత్సవాల కోసం ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపులో మంత్ర�
తిరువనంతపురం : కేరళ వయనాడ్లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన స�
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద అధికారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్ తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాల వే�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని రక్షించారు. పెద్ద ఎత్తు�
ఇది కదా ఐపీఎల్ మజా అంటే.. చివరి ఓవర్లో 19 పరుగులు.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం.. అలాంటి సమయంలో రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13) వరుసగా సిక్సర్లు బాది గుజరాత్ను గెలిపించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ
ప్రఖ్యాత సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. అయితే ఇది కావాలని చాలా మంది ప్రముఖులు చాలా కాలంగా ట్విట్టర్ను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్లో భారీగా షేర్లు కొన్ని ప్రపంచ కుబేరుడు �