ప్రస్తుతం తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో చేతులు కలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్ వరుసగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్
గత నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వస్తున్న అప్డేట్లు ఏ హీరో సినిమా నుండి రావడం లేదు. ప్రతీ వారం ఆయన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా పవన్ సినిమాకు సంబం�
ప్రస్తుతం మెగాస్టార్ను వరుస వైఫల్యాలు వెంబటిస్తున్నాయి. ‘ఖైదీ నం.150’తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరుకు ‘సైరా’, ‘ఆచార్య’ ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘గాడ్ఫాదర్’ పా�
ప్రతీ సంక్రాంతికి రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా రిలీజ్ అవడం సర్వ సాధరణమే. ఈ నేపథ్యంలోనే కళ్యాణం కమనీయం కూడా సంక్రాంతి పండగకు ముస్తాబవుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో 'బాబా' ఒకటి. ‘నరసింహా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రజనీ మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని చేశాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2002లో ర
ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అవతార్-2 శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఓ వ్యక్తి మరణించాడు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషా�
రెండు దశాబ్ధాలుగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతున్న కథానాయికలలో త్రిష ఒకరు. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకుల్లో �
టాలీవుడ్ స్థాయిని మరో రేంజ్కు తీసుకెళ్లిన చిత్రాల్లో 'పుష్ప' ఒకటి. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదీ రిలీజై సంచలన విజయం సాధించింది. పాండమిక్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీ�
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తారక్ తన భార్య, పిల్లలతో కలిసి హాలీడేకు అమెరికా వెళ్ళాడు. కాగా తాజాగా ఆయన తన భార్య లక్ష్మీ ప్రణతిని హగ్ చేసుకున్న ఫోటోను సోషల్ మ�
గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తు అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఇటీవలే రెండు సినిమాలను అనౌన్స్ చేసిన పవన్.. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాన
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన కింగ్.. ఇప్పుడు వరుస ఫ్లాప్లతో సతమతవుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగ్ తన తదుపరి సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఓ యంగ్ దర్శకుడిగా చాన్స్ ఇచ్చ
ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హర్రర్ చిత్రాల్లో మసూద ఒకటి. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలై తొమ్మిది నెలలు దగ్గరికొస్తున్నా ఇంకా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక్క ఇండియాలోనే ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తే అంతలా మాట్లాడుకునే వాళ్ళం కాదెమో.
ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ సినిమాల హవా నడుస్తుంది. మొన్నటి వరకు కమర్షియల్ కోణంలో సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ సినిమాలను మాత్రమే కోరుకుంటున్నారు.