అదేంటో ఒక్కోసారి ఎంత పెద్ద విజయం వరించినా అవకాశాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దర్శకుడు సాగర్ కే. చంద్ర. 'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి విభిన్న సినిమాలతో ప�
సినీనటుడు తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్న తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్డేట్ అందించారు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao)లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హేమలత లవణం పాత్రలో రేణూదేశాయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ �
సినిమా చేసి నాలుగైళ్లయింది. హిట్టు చూసి పదేళ్లయింది. అయినా షారుఖ్ ఖాన్ 'పఠాన్'పై ఎక్కడ లేని క్రేజ్. గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్కు సరైన హిట్టు లేక తేలిపోయింది. మధ్యలో 'భూల్ భూలయా-2', 'దృష్యం-3' �
కొన్ని రోజులుగా షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్ లేకపోవడంతో కొంత నిరాశలో మునిగిపోయారు మూవీ లవర్స్. అయితే తాజాగా ఖుషి అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు డైరెక్టర్ శివనిర్వాణ.
ఈ సారి 'మైఖేల్'తో సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాపై ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్కడ లేని బజ్ క్రియేట్ చేసింది. 'విక్ర�
ఈ మధ్య కాలంలో ఓ సినిమా నెల రోజులు ఆడిందంటే అది గొప్ప విషయం. ఇక వంద రోజులు ఆడితే అదో పెద్ద సంచలనం. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' అలాంటి సంచలనాన్నే సృష్టించింది. అది కూడా మన దేశంలో కాదు. మూడు వేల ఏడు వందల మైల్స్ ద
తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో కథానాయకుల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఇప్పటికే అలా ఎన్నో కథలు ఒక హీరో దగ్�
బాలకృష్ణ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'వీరసింహారెడ్డి' నిలిచింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే ఏకంగా హాఫ్ స
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు స్టార్ హీరో మోహన్లాల్ (Mohanlal). తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో గతేడాది మాన్�
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. ఈ భామ 2023 ఇయర్ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో ష�
త్వరలో రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan)గా కనిపించబోతున్నాడు సుహాస్ (suhas). ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ ను మొదలు పెట్టింది సుహాస్ ట
సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బుట్టబొమ్మ ట్రైలర్ను మేకర్స్ లాంఛ్ చేశారు. అరకు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.