తెలుగు నిర్మాతల మండలి (Telugu Film Producer Council) అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయయారు. జెమినీ కిరణ్పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు.
గచ్చిబౌలిలో సినీ నటుడు నరేశ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణంలో భాగంగా సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
తారకరత్న (Taraka Ratna) పార్థీవదేహానికి సినీ నటుడు అలీ (Ali) నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మేం చివరిసారిగా కలిసి నటించిన సినిమా ఎస్5 (S5 No Exit). ఈ సిని�
టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది.
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు అదే జోష్తో సెట్స్మీదున్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హ్యట్రిక్పై క�
తెలుగు నిర్మాతల మండలి పోలింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ అధ్యక్ష బరిలో ఉన్నారు. కాగా నిర్మాతల మండలికి సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహించేవార
పుష్కరకాలం క్రితం వచ్చిన 'దూకుడు' టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. మహేష్ వీరలెవల్ పర్ఫార్మెన్స్, శ్రీనువైట్ల మార్క్ టేకింగ్, కామెడీ సినిమాను నెక్స్ట్ లెవల్కు తీస�
ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న మరణవార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ కోలీవుడ్ హస్యనటుడు మయిల్స్వామి కన్నుమూశాడు.
తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారా�
బోలెడంత టాలెంట్, చక్కటి రూపం ఉన్నా తారకతర్నకు అదృష్టం కలిసి రాలేదు. కెరీర్ బిగెనింగ్లో రాకెట్లా దూసుకుపోయిన తారకరత్న.. ఆ తర్వాత డౌన్ అయ్యాడు. హీరోగా క్రేజ్ తగ్గినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే
నందమూరి తారకరత్న 20ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో 'ఒకటో నెంబర్కుర్రాడు' సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. కమర్షియల్గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. తారకరత్న నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
మోహన్బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మంచు లక్ష్మీ. ఆది శంకరాచార్యులు రచించిన 'నిర్వాణ శటకం' శ్లోకాన్ని మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వాణతో క�