పాఠశాలల బస్సులు, వ్యాన్లపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, ఇతర వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన జిల్లా పోలీసు అధికారుల�
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్�
AP Nominated posts | ఏపీలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులపై చంద్రబాబు స్పందించారు. జూన్లోగా అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవుల
Chandra Babu | ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారుల హెచ్చరికల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఆయా ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3,039 మందిని రక్షించగలిగామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించా�
CS Shanti Kumari | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండురోజలు పాటు అంత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ�
జిల్లాలో ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన
CS Shati Kumari | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్ట
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింద
TS DGP | ఎన్నికల కౌటింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగ్గా.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాల్లో పరిస్థితు
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,