Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 1,216 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం ఏర్�
: సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుత�
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీ�
ఉత్తర యుద్ధం అద్భుతమైన కార్యక్రమమని, నర్సంపేటలో దీన్ని చేపట్టడం అభినందనయమని, దాన్ని రాష్ట్రమంతటా కొనసాగిద్దామని, శభాష్ అంటూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినంద�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆర్థి�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహ
పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్�
KTR | బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పకా ప్రణాళికతో ముందుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలకు, నే�
KTR | అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని బ�
KTR | భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని, ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిం
Minister Harish Rao | విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలోగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎసెస్సీ ఉత్తమ ఫలిత
DGP Mahender reddy | అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని
Minister Prashanth reddy | డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
cs somesh kumar | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్కే భవన్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్