Assembly | రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
హైదరాబాద్ : ఆందోళన వద్దు.. కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం, మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, �
బీబీనగర్ : మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఫిజియాలజీ విభాగం మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఎధోస్ ఆఫ్ బిహేవియల్ – కాంటినమ్ ఇన్ ట్రాన్స్లేషనల్ రీసర్చ్” పై ఆన్లైన్ వర్క్
Rajanna Sircilla | ప్రజలందరి భాగస్వామ్యంతో మత్తు పదార్థాలు, గంజాయి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దుతామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం ఆయన జిల్లా పోలీసులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ స�
Inter Exams | ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
Gulab Cyclone | గులాబ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
CS teleconference with collectors on rains | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
సంస్థాగత నిర్మాణ జాబితా పంపండి నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్ర�
ఖమ్మం: జిల్లాలో 18ఏండ్లు పైబడిన వారందరికీ వందశాతం కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.పీ.గౌతమ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్కుమార్ గురువారం రాష్ట�
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ | గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి