Gold scheme | తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ పలువురి నుంచి రూ. 4 కోట్లు వసూలు చేసిన ముగ్గురు స్నేహితులపై సీసీఎస్లో కేసు నమోదైంది. విశాల్, వినయ్, అఖిల్ ముగ్గురు స్నేహితులు కలిసి తక్కువ ధరకు బంగారం ఇప్సిప్తామ�
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పట్టభద్రులకు మేలు జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉ�
TS EdCET 2024 | టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ గురువారం నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగే ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ ఏడాది పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది.
పోస్టల్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన కాల్ లెటర్ను ఆలస్యంగా అందించడంతో కోర్టులో జాబ్ పొందే అవకాశాన్ని కోల్పోయాడు.
Ponnala Lakshmaiah | రైతన్నలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అధికారం కోసం ఇష్ఠారీతిన హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటన్నంటికి కొర్రిలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులక
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వా�
KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో సకల జనులు ఉవ్వెత్తున ఉద్యమించడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగ
Sangareddy | సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో(Jogipet) రైతులు విత్తనాల కోసం ధర్నా(Farmers dharna) చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లను లైన్ పెట్టి రైతుల పడిగాపులు కాశారు.
Etela Rajender | సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వరంగల్లో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈట�
Harish Rao | దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు ర
Aleti Maheshwar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పిన ఆయన.. కొత్తగా యూ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున�
Gold stealing | యజమాని ఇంట్లో లేని సమయంలో పని మనిషులే దొంగతనానికి పాల్పడి దేశ సరిహద్దు దాటిపోయారు. కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్(Arrested) చేశారు.