KTR | తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో కేటీఆర్ బుధవారం
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికార
Vikarabad | వికారాబాద్ జిల్లా తాండూర్లో విషాదం నెలకొంది. గౌతాపూర్లోని నాపరాతి పాలిష్ యూనిట్లో దత్తు, లావణ్య అనే దంపతులు కూలీలుగా పని చేస్తున్నారు. అయితే పాలిషింగ్ యూనిట్ యజమాని ఓ పెంపుడు కుక్కను ప�
కెనడాలోని టొరంటోలో తెలంగాణ (Telangana) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతుండటంతో కెనడాలో (Canada) స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో టొరంటోలోని మిసిసాగలో వేడు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకపోవడంతో పోలింగ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియ�
Lok Sabha Elections | వీరతిలకం ఎవరి నుదుటన మెరుస్తుంది? గెలుపుమాల ఎవరి మెడను వరిస్తుంది? రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజల్లో ప్రారంభమైన ఆసక్తికర చర్చ ఇది. ఉదయం మందకొడిగా ప్రారంభ�
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో), అదర్ ప్రిసైడింగ్ అధికారులు (ఓపీవో)తో పాటు రిజర్వ్లో ఉన్న ఎన్నికల సిబ్బంది జనగామ నియోజకవర్గం పరిధిల�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబిటాస్ స్కూల్లోని 114వ పోలిం గ్ కేంద్రంలో ఆయన సతీమణి శ్రీనిత, కుమారుడు అర్చిష్
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దేశవ్యాప్తంగా జూన్ 4న మంగళవారం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణల�
రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ బూత్ల వద్ద ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండంలోని నాలుగు గ్రామాల్లో ఈవీఎం మిషన్లు పనిచేయలేదు. అధ�
వచ్చే వారం రోజుల పాటు (19వ తేదీవరకు) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే ఐదు రోజులు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలో
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ పలు విషాద ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఓటు వేయడానికెళ్లిన ముగ్గురు, విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు అస్వస్థతకు గురై, గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన ఆయా స్థా�