రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సీనియర్ కన్సల్టెంట్గా రిటైర్డ్ ఇంజినీర్ ఎన్ రంగారెడ్డిని నియమించింది. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు సలహాదారుగా వ్యవహరిస్తారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. సో
లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని, ఈ ఫలితాలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్కి పార్టీ రిక్తహస్తం తప్పదని పరిశీలకులు భావి�
‘కేసీఆర్ ఇచ్చినంతనే తప్ప.. పింఛను పెంచలేదు, కొత్తగ ఇవ్వలేదు..’ అనే కోణంలో సార్వత్రిక ఎన్నికల్లో లాభితులు, ఆశావహుల మనసు కేసీఆర్వైపే గుంజిందని వినవస్తున్నది. ఈమాత్రం పింఛను కేసీఆర్ పుణ్యమే కదా అని పోలిం�
నాడు తెలంగాణ సంరక్షణార్థం మొక్కగా మొలిచి, నేడు మానై తెలంగాణకు సుజలాలు, సుఫలాలను అందించిన పార్టీ ‘బీఆర్ఎస్'. దశాబ్దకాలంలో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా, పారిశ్రామిక కేంద్రంగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ప్ర
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందన�
Knife attack | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి కత్తితో దాడికి(Knife attack) పాల్పడిన ఘటన ఎస్.ఆర్ నగర్(SR Nagar) పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
Koppula Eshwar | . కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు.
DOST 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్ష�
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే ప�
KTR | కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని
KTR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
Lorry driver died | జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిలోని తాడూరు క్రాసింగ్ సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టును (Culvert) ఢీకొని ఓ యువకుడు(Lorry driver) మృతి చెందాడు.
Nama Nageswara Rao | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.