Employee died | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు.
Zaeerabad | జహీరాబాద్(Zaeerabad) పార్లమెంట్ నియోజకవర్గంలో (Parliament elections) ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్(,Nagesh Shetkar) దాడికి పాల్పడ్డాడు.
ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు.
MLA Talasani | ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం..ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. వర్షాల వల్ల కొ
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నా�
సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకట్టారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావం అం శాలపై ఏపీ ఆది నుంచీ మీనమేషాలు లెక్కిస్తున్నది. ముంపుపై సర్వే చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ నే, అడుగు కూడా ముందుకేయడం లేదు.
తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ ముప్పు రాబోతున్నదా? తెలంగాణ ప్రయోజనాలు కాటగలవనున్నాయా? తెలంగాణ సమాజం పదేండ్లుగా అనుభవించిన స్వీయ నిర్ణయాధికారం ప్రమాదంలో పడిందా? అంటే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం