కాలం కలిసి రాక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
Weather Update | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు ఈదురు�
TGSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని పేర్కొంది. హైవేలపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర �
పాలమూరు ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అ
Telangana | పశు సంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి(ఎఫ్ఏసీ)గా సబ్యసాచి ఘోష్ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి అధర్సిన్హా పదవీ �
Group-1 | ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్సైట్లో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్
Niranjan Reddy | ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలద
DOST | డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పెంచారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర�
Dana Kishore | ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనాన్ని(OU Arts College) వర్సిటీ ఇంచార్జి వీసీ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిశోర్( Dana Kishore) బుధవారం సందర్శించారు.
RTC bus | ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ ప్రయాణికురాలికి(Female passenger), కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం జరిగింది.
Group-1 Mains Schedule | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ATA | నవత, యువత, భవిత నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా - 2024 వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా జూన్ 7 నుండి 9 వరకు జరిగిన 18వ ఆటా కన్వెన్షన్కు 18 వేల మంది�