Heavy rains | వికారాబాద్(Vikarabad )జిల్లా మోమిన్పేట్లో భారీ వర్షం(Heavy rains) కురిసింది. వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మోదీ వద్దకు రాగానే ఆయన లేచి నిలబడి కరచాలనం చేశారు. పక్కనే ఉన్న అమిత్ షా, నడ్డా కూర్చున�
కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అన్నంత పనికి ఒడిగడుతున్నది. ఆఖరుకు విద్యార్థులకిచ్చిన పాఠ్యపుస్తకాల్లోనూ కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నది.
సమస్యలను పరిష్కరించకుంటే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గురువారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ
Telangana | భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు.
రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ హ్యాకింగ్కు గురైందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు మోసగాళ్లు ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేయడం ద్వారా ఉద్యోగులు, సాధారణ ప�
Group 1 Preliminary Key | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రాథమిక కీని డౌన్లోడ్
Narayanapet | పార్క్ చేసిన కారు అద్దాలు(Car windows) పగులగొట్టి రూ.3లక్షలు గుర్తు తెలియని దుండగులు(Thugs) దోచుకెళ్లిన( Looted) సంఘటన నారాయణపేట(Narayanapet) జిల్లా కేంద్రంలోని చౌక్ బజార్లో చోటు చేసుకుంది.
Hyderabad | హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, కాంచన్బాగ్, ఉప్పుగూడ, గౌలిపురా, ఛత్రినాక, లాల్దర్వాజ, షాలిబండ, బేగంపేట, ప్యారడైజ్, చిలకల�
Laborers died | మంచిర్యాల జిల్లాలో(Mancheriala) దారుణం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలీ( Compound wall collapsed) ముగ్గురు కూలీలు మృతి(Laborers died) చెందారు.
Brijesh | ఉన్నత విద్యాశాఖలో(Higher education department) బదిలీలు(Transfers) వెంటనే చేపట్టాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఈ బ్రిజేష్ అన్నారు.