TG PGECET | టీజీ పీజీఈసెట్ -2024 ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు రెండు సెషన్లలో ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు.
Dasoju Sravan | పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా సీఎం రేవంత్ రెడ్డి పాలన మారిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన పాలన చాలా అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష�
Hyderabad | హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Sitarama project | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారపల్లి సీతారామ ప్రాజెక్టు(Sitarama project) పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నా
Asha workers | హక్కుల సాధన కోసం రాష్ట్రంలో ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల(Collectorates) ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన(Protest) చేపట్టారు.
Nallgonda | నల్లగొండ(Nallgonda) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు(Fishing) వెళ్లి ఓ యువకుడు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందనపల్లిలో చోటు చేసుకుంది.
Warangal | వరంగల్(Warangal) నగరంలో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పలు ఇండ్లలోకి చొరబడి అందినకాడికి నగదు, బంగారం(Gold theft) దోచుకెళ్లారు. అలాగే వరంగల్ మాజీ డిప్యూటీ మేయర్ సారయ్య(Former deputy mayor Saraiah) ఇంట్లో భారీ చోరీ జరింగింది.
RTC bus | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు(Free bus) పథకం మహిళల కష్టాలను రెట్టింపు చేస్తు న్నాయి. ఉచిత ప్రయాణంతో సరిపడా బస్సులు లేక, ఉన్నా టైంకు రాక, వచ్చినా బస్సులు ఆపకుండా వెళ్లడం, మహిళలకు కనీస గౌరవం ఇవ్�
వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలు బాట పట్టారు. విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసి ఉమ్మడి మ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్ -1లో 57,725 (67.13%), పేపర్ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ప�
నేపాల్లో ఈ నెల 18న జరిగే అంతర్జాతీయ పోటీలకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన రావుల శ్రీహాసిని ఎంపికైంది. గ్రామానికి చెందిన లచ్చగౌడ్-జ్యోతి దంపతుల కూతురైన శ్రీ హాసిని చిన్ననాటి నుంచే