Minister Ponnam | తలసాని శంకర్ యాదవ్(Shankar Yadav) కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
Nallgonda | ల్లగొండ జిల్లాలో(Nallagonda) విషాదం చోటు చేసుకుంది. తన భూమిలో ఫారెస్ట్ అధికారులు(Forest officials) మొక్కలు నాటుతున్నారని(Planting saplings) కలత చెందిన ఓ రైతు ఆత్మహత్య(Farmer commits suicide) చేసుకున్నాడు.
Rajasekhar Reddy | మల్కాజిగిరి నియోజకవర్గంలో నెలకొన్న మంచినీరు(Drinking water), డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు.
Mosh pub | డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు పబ్ యజమానులు కస్టర్లను మోసం చేస్తున్న మోష్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. మోష్ పబ్(Mosh pub) ప్రతినిధులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు.
Rains | ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం9Congress government) తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) మండిపడ్డారు.
Suryapet | కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు(Double bedroom) వెంటనే హ్యాండోవర్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా గ్రంథాలయంలో(District library) వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చోని చదువడానికి కుర్చీలు లేక ఇక్కడకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్త�
Harish Rao | విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుంది. ప్రజా ప్రతినిధిగా మేము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట ఎమ్మెల్�
Rythu Bharosa | ఈ వానకాలం సీజన్లోనూ పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం (రైతుబంధు) పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. రైతుభరోసా మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యమే ఇందుకు కారణమనే చర్చ వ్యవసాయశాఖలో జరుగుతు�
Monsoon | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడురోజులపాటు మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురు, శ
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. మంగళవారం రామోజీ ఫిల్మ్సిటీకి వెళ్లిన ఆయన రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించా�
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో పిల్లల కోసం బడుల్లో అన్ని పనులను పూర్తి చేయాలని మైనారిటీ గురుకుల ప్రిన్సిపాళ్లను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీ�