Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు అని హరీశ్రావు ని
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గత ఏడు నెలల నుంచి గ్రామపంచాయతీలకు ఏడు పైసలు కూడా విడుదల చేయలేదని ఆయన
TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్�
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగు�
తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోన కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చె
విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. చర్చకు సిద్ధమంటూ చంద్రబాబుకు తిరిగి లేఖ రాయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్రాజును మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్పై నిరుద్యోగ యువత �
తెలంగాణ పేరుకు మా త్రమే బలహీనవర్గాల రాష్ట్రం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దాదాపు 80 శాతానికి పైనే ఉన్నా.. పెత్తనం మాత్రం అగ్రవర్ణాలదే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అత్యధిక జనాభా కలిగిన బలహీనవర్
అది లక్షలాది మందికి ప్రోణం పోసిన దవాఖాన.. నిత్యం వందలాది మంది పేదలకు ఉచిత వైద్యసేవలందించే వర ప్రదాయిని.. కానీ, నేడు పోలీసుల బూట్ల చప్పుళ్ల నడుమ బందీఖానగా మారింది..
నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పె�
రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాల�
లేదు లేదంటూనే పాఠశాల విద్యాశాఖ బడుల రేషనలైజేషన్ను అమలుచేసింది. రేషనలైజేషన్ ప్రకారమే టీచర్లను బదిలీచేసింది. దీంతో పలు స్కూళ్లకు టీచర్లను కేటాయించలేదు.