కాంగ్రెస్ సర్కారు రాకతో డ్రైవర్ల ఉపాధికి తొలి దెబ్బపడింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాయి.
భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్-1 వద్ద శనివారం రాత్రి పిడుగు పడటం వల్లే జరిగిన అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు.
మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవితమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యకు యత్నించాడు. ఫోన్ లోకేషన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
స్వరాష్ట్రం సిద్ధించిన పదేండ్ల తర్వాత పాలనా పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కొన్ని లోటుపాట్లు జరిగినందుకే ప్రజలు కాంగ్రెస్�
విద్యుత్తు ఒప్పందాలు, పవర్ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు.
విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆ మేరకు అభివృద్ధి చెందిందని తెలిపారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు వారి ఆదాయం పెంచుకుంటున్నారే తప్ప.. రాష్ట్ర ఆదాయం, అభివృద్ధి విషయాన్ని పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నేత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వం
పేదలు నివసించే ప్రాంతాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ‘నగరీకరణ- ప్రభుత్వ విధానాలు- ప్రత్యామ్నాయాలు ’ అనే అంశంపై శనివారం సుందరయ్య విజ�