దేశవ్యాప్తంగా కీలకమైన మెట్రో నగరాల్లో రియల్, నిర్మాణ రంగాలపై ఆర్నెల్లు, సంవత్సరానికి ఒకసారి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశోధన చేసి ఆ సర్వే వివరాలను తమ నివేదికల్లో వెల్లడిస్తాయి.
పంచకుల(హర్యానా) వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఇంటర్స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గాదె కాంస్య పతకంతో మెరిసింది.
విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటిఫికేషనే చెల్లదని కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి స్పష్టం చేశారు.
చెల్లి ప్రేరణతో అక్కను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. సీఎంఎస్ ఎస్ఐ రాజూనాయక్ వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం ఆత్మకూరుకు చెంద�
Shadnagar | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమ�
KCR | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కు
KCR | పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి నిజామ�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు మూడు రోజుల పాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్తో పార్టీ ముఖ్యనేతలు చ�
మనం నిర్మించే ప్రతి రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా రోజూ పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించార�
Revanth Reddy | మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయని సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. ఎవర్ని మంత్రివర్గంలోకి తీసు�
Rythu Runamafi | రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని పేర్కొన్నార�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy | సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.