Telangana | తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దర�
KCR | హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎల్ నరసింహ
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను బీఆర్
అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్కు చెందిన మడిగె ప్రైవేట్ వ్యక్తి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా మారిన
ఊరించిన కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్నాక ఖాళీ విస్తరాకు ముందేసి మోసం చేస్తున్నది. మరోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం పరీక్షల్లో పట్టపగలే చుక్కలు చూపిస్తూ హింసిస్తున్నది. దీంతో రాష్ట్రంతో రోదన,
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు నంబర్ కేటాయించాలని హైక�
నేరాలను ముందుగానే పసిగట్టి నియంత్రించడం, వాటిని విఫలం చేయడంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కీలక పాత్ర. ఇందులో తెలంగాణ పోలీసులకు ఉన్న ట్రాక్ రికార్డు అంతాఇంతా కాదు.
‘శత వసంత శక పురుషుడు మా బాపు’.. వేల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ సువిశాల భారతావనికి గుండె వంటి సర్వోన్నత అధికార పీఠమైన ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి తెలుగు, దక్షిణాది నాయకుడు తెలుగు తేజం పాములపర్తి వేంకట �
గ్రామ పంచాయతీల్లో సఫాయి కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.
కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలే పంపిణీ చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. హైకోర్టు మెట్టికాయల తర్వాతైనా ప్రభు త్వం అరాచకాలు ఆపాలని స
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం, వివక్షపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా గురువారం మరో 5,962 మంది టీచర్లు పదోన్నతులు పొందారు. మల్టీజోన్ -2లో హైదరాబాద్, రంగారెడ్డి సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతు
విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడిని శుక్రవారం ఆ దేశ ప్రజలు ఎన్నుకోనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.